వేగవంతమైన 5జీ సేవలు ప్రారంభం
"21 వ శతాబ్దపు అభివృద్ధి చెందిన భారత దేశానికి రెండు ప్రధాన వ్యవస్థలు అవసరం. మొదటి వ్యవస్థ ఘనమైన మన వారసత్వం. రెండవది, అభివృద్ధి కోసం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేయడం. ఉత్తరాఖండ్ ఈ రెండు వ్యవస్థలను బలోపేతం చేస్తుంది"" ఇవి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని మ న లో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు.